ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు.. 8 మంది సురక్షితం (వీడియో)

78చూసినవారు
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో శిథిలాల కింద 8 మంది చిక్కుకుపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సురక్షితంగా కాపాడి.. వారిని మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్