'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

70చూసినవారు
'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్రం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన నియమించిన కమిటీ నివేదికకు NOD ఇచ్చింది.

సంబంధిత పోస్ట్