రాష్ట్రంలో
టీడీపీ ప్రభంజనం కనబడుతోందని, ఎప్పుడు
ఎన్నికలు జరిగినా టీడీపీకి ప్రజలు పట్టం కడతారని
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాలా పద్మజ అన్నారు. ఆదివారం పత్తికొండ లో జరిగిన 'రా. కదలి రా' బహి రంగ సభకు తన అనుచరులతో ఆలూరు లో భారీ ర్యాలీ నిర్వహించారు.