దాడి చేయడం బాధాకరం: రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావుయాదవ్

557చూసినవారు
తెదేపాతోనే బీసీలకు రక్షణ ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావుయాదవ్ పేర్కొన్నారు. ప్యాపిలీ మండలంలోని పెద్దపూదెళ్ల గ్రామంలో తెదేపా నాయకులతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 60 ఏళ్ల వయసున్న పోగుల కృష్ణ మూర్తిపై అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దాడి చేయడం బాధాకరం అన్నారు. వలసల రామకృష్ణ, ప్రసాద్ రెడ్డి, రామ్మోహన్ యాదవ్, గండికోట రామసు బ్బయ్య, కోదండరామయ్య, కేసీ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్