తొలిదశకు ముగిసిన నామినేషన్లు

59చూసినవారు
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 39 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుండగా 1403 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. యూపీలో 8 స్థానాలకుగానూ 155 నామినేషన్లు వచ్చాయి. మొత్తం నామినేషన్లను గురువారం పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 30 వరకు గడువు ఉంది.

సంబంధిత పోస్ట్