బ్యాచ్ నెంబర్ 48 ఉన్న బీరు సీసాలను విక్రయిం చవద్దని నంద్యాల ఎక్సైజ్ సూపరిండెంట్ మణి కంఠ అన్నారు. శనివారం డోన్ పట్టణంలో ఉన్న మద్యం దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఉడుములపాడులోని అగ్రిసోల్ కంపె నీని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న మిథనాల్ యూనిట్ లీకేజి అవుతుందా అని పరిశీలించారు.