కందుకూరి వీరేశలింగం సేవలు చిరస్మరణీయం

68చూసినవారు
కందుకూరి వీరేశలింగం సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణం పాతపేటలోని జడ్పీహెచ్ స్కూల్  నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి  ఆధ్వర్యంలో  స్కూల్  హెచ్ ఎం జి. పద్మావతమ్మ అద్యక్షతన సంఘ సంస్కరణలకు ఆద్యుడు  కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని  స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఎం ఏ. శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్