స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం ...మహమ్మద్ రఫి

63చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం ...మహమ్మద్ రఫి
డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో మే 20 న మన దేశ స్వాతంత్ర్యసమరయోధులు బిపిన్ చంద్రపాల్ వర్ధంతి సందర్బంగా మరియు  స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి వారిని  స్మరించుకున్నారు. మహమ్మద్ రఫి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సమరయోధుల అడుగుజాడల్లోఅందరూ నడవాలని కోరారు.

సంబంధిత పోస్ట్