వందేమాతరం గీతం రచయిత బంకించంద్ర ఛటర్జీ సేవలు చిరస్మరణీయం

74చూసినవారు
వందేమాతరం గీతం రచయిత బంకించంద్ర ఛటర్జీ సేవలు చిరస్మరణీయం
డోన్  పట్టణంలో యన్ యన్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ ఎం డాక్టర్ టి. సురేష్ బాబు అధ్యక్షతన జూన్ 27 న వందేమాతరం గీతం రచించిన బంకించంద్ర ఛటర్జి జయంతి  సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్. సునీతా దేవి, ఏ. శారదాదేవి, రత్నమ్మ, ఏ. శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్