మంత్రి బుగ్గన వెంటే ఉంటాం

65చూసినవారు
జంగాల కాలనీవాసులు తాము ఎప్పటికీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంటే ఉంటామని డోన్ మండలంలోని దొరపల్లె బుడగ జంగాల కాలనీవాసులు స్పష్టం చేశారు. సమస్యలు తెలుసుకునేందుకు రావాలంటూ పిలుపించుకుని టీడీపీ నాయకులు ఆ పార్టీ కండువాలు తమకు కప్పి ప్రకటనలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించడంతో పాటు సీసీ డ్రైనేజీ సౌకర్యం కల్పించిన మంత్రి బుగ్గనను వీడమని తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్