కాంగ్రెస్, వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

58చూసినవారు
కాంగ్రెస్, వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు
నంద్యాల పార్లమెంట్ ఇంచార్జీ మాండ్ర శివానంద రెడ్డి ఆధ్వర్యంలో.. పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామానికి చెందిన కాంగ్రెస్, వైసిపి నాయకులు లక్ష్మికాంతా రెడ్డి, అది రెడ్డి, మోహన్ గౌడ్, బాలస్వామి, సమక్షంలో సర్పంచ్ మాణిక్యమ్మ, ఎన్.వి రమణారెడ్డి, బుధవారం టిడిపిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు 50 కుటుంబాలు టిడిపిలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, కన్వీనర్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్