నందికొట్కూరు: ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు అయ్యేంత వరకు పోరాడుతాం

69చూసినవారు
నందికొట్కూరు: ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు అయ్యేంత వరకు పోరాడుతాం
ట్రూ ఆఫ్ చార్జీలు ఇంధనం సర్దుబాటు చార్జీలు రద్దయ్యేంతవరకు పోరాడుతామని సిపిఎం జిల్లా నాయకులు పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని విద్యుత్ ఏడిఏ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. హిందూజాని బడ కంపెనీలకు కట్టుబెటడo అక్రమంగా విద్యుత్ కొనుగోలు పేరుతో వేల కోట్లు దండుకున్నారు.

సంబంధిత పోస్ట్