జగన్ రాక్షసపాలన అంతం కావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి

81చూసినవారు
రాష్ట్రంలో జగన్ రాక్షసపాలన అంతం కావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే పేదల జీవితాలు బాగుపడతాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ కార్యాలయంలో 28 వార్డు వైసీపీ నాయకులు జానీ ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైరెడ్డి, ఫరూక్ ల సమక్షంలో టీడీపీలో చేరారు. ఎంపీగా శబరి, ఎమ్మెల్యేగా ఫరూక్ ను గెలిపించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్