పైప్ లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

72చూసినవారు
నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో చేపట్టిన పైప్ లైన్ పనులను నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గురువారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ప్రియాంక నగర్ శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్