మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు

53చూసినవారు
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ముచ్చటగా మూడో సారి దేశ ప్రజలు ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని అభిరుచి మధు శనివారం నంద్యాలలో అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోడి ఇచ్చిన ఆప్కి బార్ 400నినాదంతో బిజెపి ప్రజల్లోకి వెళ్ళుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో 400 లోక్ సభ స్థానాలు సాధించి, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారనీ బిజెపి నేత అభిరుచి మధు ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్