ఘోరం.. సెల్ఫీలు దిగుతూ యువకులు మృతి (VIDEO)

548చూసినవారు
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై నిన్న అర్థరాత్రి ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా.. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు వారిని ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడే ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్