టీడీపీలోనే ముస్లిం మైనార్టీలకు రక్షణ - మాజీ ఎమ్మెల్యే

67చూసినవారు
టీడీపీ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీలకు రక్షణ ఉండేదని, జగన్ ప్రభుత్వంలో ముస్లిం మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయంలో పాణ్యంకు చెందిన వి. సుభాన్, జాకిర్, రామ్మోహన్ నాయుడు లాయర్ బాబు ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్