పాణ్యంలో అట్రాసిటీ కేసు నమోదు

63చూసినవారు
పాణ్యంలో అట్రాసిటీ కేసు నమోదు
పాణ్యం మండలం కౌలురు గ్రామానికి చెందిన బేత చంద్రశేఖర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై వివరాల మేరకు పాణ్యంకు చెందిన చెంచు లింగమ్మ, భర్త మన్నె చెనయ్యతో బేత చంద్రశేఖర్ కులం పేరుతో తిడుతూ కొట్టారన్నారు. బాధితురాలి చెంచు లింగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్