పాణ్యం: టెట్ కు 133 మంది గైర్హాజరు

75చూసినవారు
పాణ్యం: టెట్ కు 133 మంది గైర్హాజరు
పాణ్యం నియోజకవర్గంలోని ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆదివారం జరిగిన టెట్ పరీక్షలకు 133 మంది గైర్హాజరయ్యారు. శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలో ఉదయం 200మందికి గాను 25 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. మధ్యాహ్నం 199మంది గాను 27 మంది గైర్హాజరయ్యారన్నారు. ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 280మందికి గాను 53మంది, మధ్యాహ్నం 280మంది గాను 28 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్