పాణ్యం: ఎస్సార్బీసీలో పడి యువతి గల్లంతు

53చూసినవారు
ఎస్సార్బీసీ ప్రధాన కాల్వలో స్నానానికి వెళ్లి ఓ యువతి గల్లంతైంది. ఆదివారం పాణ్యం సమీపంలో ఈ సంఘటన జరిగింది. పాణ్యం ఎస్సై నరేంద్రకుమారెడ్డి తెలిపిన వివరాల మేరకు. గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన మాదిగ జార్జికి పద్మ, వెన్నెల (18), గంగోత్రి అనే ముగ్గురు సొంత అక్కచెల్లెల్లు రేణిగుంటకు నుంచి ఆటోలో స్వగ్రామానికి వస్తూ ఎస్సార్బీసీలో స్నానానికి వెళ్లి, ప్రమాదవశాత్తు జార్జికి పద్మ కాల్వలో పడి గల్లంతయ్యాంది.

సంబంధిత పోస్ట్