సోలార్ కంపెనీతోనష్టపోయిన రైతులను ఆదుకోవాలి

55చూసినవారు
పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో సోలార్ కంపెనీ యాజమాన్యం రైతులు వేసుకున్న కంది పంటను బుల్ డోజర్ లతో దౌర్జన్యంగా దున్నివేయడం రైతు గొంతుకోయడమే అని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఈ విషయంపై నంద్యాల ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడారు. సోలార్ కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని, నష్టపోయిన కంది రైతులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్