జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

62చూసినవారు
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలను నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా గడివేముల లో ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్ బనగానపల్లె డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డిలు నిర్వహించారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యలో 60 శాతం రాయితీ ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్