డీఎస్పీని కలసిన నాయకులు

81చూసినవారు
డీఎస్పీని కలసిన నాయకులు
ఆత్మకూరు డిఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రామాంజి నాయక్ ను బుధవారం ఆత్మకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎం ఏ రషీద్, కౌన్సిలర్లు పార్వతి, రంగస్వామి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆత్మకూరు ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్