కర్నూలులో నారా భువనేశ్వరి పర్యటన

62చూసినవారు
కర్నూలులో నారా భువనేశ్వరి పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, ఆదోనీలో ఆమె 'నిజం గెలవాలి' పేరుతో ఓదార్పు యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.

సంబంధిత పోస్ట్