కేంద్రాన్ని సాయం కోరిన AP

72చూసినవారు
కేంద్రాన్ని సాయం కోరిన AP
AP : భారీ వర్షాలు, వరదలతో 12.87లక్షల మంది ప్రభావితమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. తాత్కాలిక, శాశ్వత సహాయ, పునరావాస చర్యలకు రూ.7,585కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. ఇందులో తాత్కాలిక సాయం, పునరావాస పనులకు రూ.1,146కోట్లు, శాశ్వత పనులకు రూ.6,439కోట్లు అవసరమని పేర్కొంది. పంటనష్టం గణన, సామాజిక తనిఖీల అనంతరం పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసింది.

సంబంధిత పోస్ట్