రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

69చూసినవారు
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
AP: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని చక్కెర లోడ్‌తో వెళ్తున్న మరో లారీ ఢీకొట్టడంతో డీజిల్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు. బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్