వచ్చే నెల 5న పీఎం కిసాన్ నగదు జమ

58చూసినవారు
వచ్చే నెల 5న పీఎం కిసాన్ నగదు జమ
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చేనెల 5న పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను కేంద్రం విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున నగదును జమ చేయనున్నారు. కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్, ఈకేవైసీ పూర్తైన రైతులకు మాత్రమే నగదు జమ అవుతంది.

సంబంధిత పోస్ట్