రాబోయే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించండి

68చూసినవారు
సంగం మండలం దువ్వూరు, మర్రిపాడు గ్రామాల్లో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నేతలు సోమవారం పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. జనసేన పార్టీ పేదలకు అండగా ఉంటుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్