14 డ్వాక్రా సంఘాలకు 2. 48 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
14 డ్వాక్రా సంఘాలకు 2. 48 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
లింగసముద్రం మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఎమ్మెల్యేను టిడిపి శ్రేణులు, పట్టణ ప్రజలు గుర్రంపై ఊరేగింపుగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో 14 డ్వాక్రా సంఘాలకు 2. 48 కోట్ల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది, మా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్