కోటంరెడ్డి సోదరుల చిత్రపటాలకు పాలాభిషేకం

591చూసినవారు
నెల్లూరు రూరల్ లోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా వద్ద కోటంరెడ్డి సోదరుల చిత్రపటానికి ముస్లిం సోదరులు, ఖాదర నవాజ్ ఖాన్ ఈద్గా సభ్యులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా సభ్యులు ఆషిక్ అలీ ఖాన్ మాట్లాడుతూ మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా అన్ని తానై వారికి అండగా ఉండే ఏకైక నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్