నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన రావి నారాయణ రెడ్డి

73చూసినవారు
నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన రావి నారాయణ రెడ్డి
భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు కంటే అత్యధిక ఓట్లను కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి పొందారు. తన కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రావి నారాయణ రెడ్డిని జవహార్‌లాల్ నెహ్రు అభినందించారని ఆ తరం నేతలు గుర్తు చేసుకుంటారు. కాగా, పీడీఎఫ్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రావి నారాయణ రెడ్డికి 3,09, 162 ఓట్లు వచ్చాయి. ఆనాడు ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రుకు 2,33, 571 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్