హర్యానా ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిపై పోటీకి గ్యాంగ్‌స్టర్ భార్యను బరిలోకి దింపిన బీజేపీ

74చూసినవారు
హర్యానా ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిపై పోటీకి గ్యాంగ్‌స్టర్ భార్యను బరిలోకి దింపిన బీజేపీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను ఎదుర్కొనేందుకు గ్యాంగ్‌స్టర్ భార్యను బీజేపీ బరిలోకి దించింది. ఆమె పేరు మంజు హుడా. రోహ్‌తక్ జిల్లా పరిషత్ సిట్టింగ్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె గర్హి సంప్లా-కిలోయి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. భర్త గ్యాంగ్‌స్టర్, తండ్రి పోలీస్ కావడంతో స్థానికంగా మంజూకు కలిసొస్తుందని BJP భావిస్తోంది.

సంబంధిత పోస్ట్