విద్యార్థులు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి

80చూసినవారు
విద్యార్థులు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నేరాలపై సీఐ వెంకటరావు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాధకద్రవ్యాల జోలికి పోకూడదన్నారు. ఆడపిల్లలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వెంటనే కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్