రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం.. ఎమ్మెల్యే

582చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఉదయం కందుకూరు పట్టణంలోని కోటకట్ట వీధిలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఇవాళ ఆనందం కనిపిస్తోందని నాగేశ్వరరావు అన్నారు.

సంబంధిత పోస్ట్