నెల్లూరు జిల్లాలో విషాదకర ఘటన

51చూసినవారు
నెల్లూరు జిల్లాలో విషాదకర ఘటన
కందుకూరు మండలం శింగపాలెం గ్రామంలో గురువారం ఓ విషాదకర ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నలగంగుల వెంకటరమణయ్య చిన్న కుమారుడు, పదకొండు నెలల వెంకట సాకేత్ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.తల్లి ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో, మంచంపై ఉన్న బాబుపై మూడు వీధికుక్కలు దాడి చేశాయి.బాబు తీవ్ర గాయాలపాలవడంతో, అతన్ని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్