కావలి రూరల్ మండలంలో పర్యటించనున్న పసుపులేటి సుగుణమ్మ

68చూసినవారు
కావలి రూరల్ మండలంలో పర్యటించనున్న పసుపులేటి సుగుణమ్మ
కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ కావలి రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్యటించనున్నారు.కావలి రూరల్ తుమ్మలపెంట పంచాయతీలో సాయంత్రం 4: 30గ నుంచి వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం పురం, అన్నగారిపాలెం, ఒట్టురు, నడింపల్లి, పెద్దనట్టు , పూలదరువు, తుమ్మలపెంట పర్యటించనున్నారు. ఈ మేరకు పసుపులేటి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్