దగదర్తిలో మాలేపాటి ఎన్నికల ప్రచారం

78చూసినవారు
దగదర్తిలో మాలేపాటి ఎన్నికల ప్రచారం
దగదర్తి గ్రామంలో మంగళవారం రాత్రి టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన మేలును అర్థమయ్యేలా స్థానిక ప్రజలకు వివరించారు. మళ్లీ వైసీపీని గెలిపిస్తే సర్వనాశనం జరగబోయే ఆంధ్ర రాష్ట్రాన్ని కళ్ళతో చూడవలసి వస్తుందన్నారు. ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్