జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

3696చూసినవారు
కావలి నియోజక వర్గం పరిధిలోని కావలి పట్టణానికి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డుపై ముంగమూరు తోటల వద్ద ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్