VIDEO: దారుణంగా అత్తను కొట్టి చంపిన కోడలు

75చూసినవారు
కోడలు అత్తను అతి కిరాతంగా కర్రలతో కొట్టి చంపిన క్రూరమైన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో జరిగింది. కుటుంబ కలహాలతో మున్నీదేవి అనే వృద్ధురాలిని పెద్ద కోడలు సావిత్రి కర్రలతో, రాళ్ళతో కొట్టింది. అక్కడే ఉన్న పెద్ద కొడుకు ధర్మేంద్ర దాడిని అడ్డుకోకపోగా సమర్ధించాడు. తీవ్రగాయాలైన మున్నీదేవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్