UPSC సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ @upsconline.nic.in ద్వారా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు రాగా.. దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది.