బుచ్చిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

63చూసినవారు
బుచ్చిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్యలక్ష్మి పాల్గొని సందర్శించారు. స్థానిక ప్రజలకు వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రాజ్యలక్ష్మి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్