అబ్దుల్ అజీజ్ కు అభినందనలు తెలిపిన కోవూరు నేతలు

64చూసినవారు
అబ్దుల్ అజీజ్ కు అభినందనలు తెలిపిన కోవూరు నేతలు
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమితులైన హాజీ అబ్దుల్ అజీజ్ భాయ్ తో కోవురుకు చెందిన పలువురు నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరు నగరంలోని హరినాధపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ మసూద్, షేక్ జమీర్, జహంగీర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్