వైసీపీలోకి పలువురు చేరిక

13369చూసినవారు
వైసీపీలోకి పలువురు చేరిక
ఇందుకూరుపేట మండలం మైపాడులో పలువురు నేతలు శనివారం వైసీపీ పార్టీలో చేరారు. వారికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కొత్తవారికి తగు ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్