బాగోద్వేగానికి గురైన ప్రశాంతి రెడ్డి

81చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళ నేత ప్రశాంతి రెడ్డి ని ఈ మధ్య కాలంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీచాతి నీచంగా
విమర్శిస్తున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు ఆమె మీద చూపిన ప్రేమాభిమానలకు ఒక్కసారిగా బాగోద్వేగానికి గురయ్యారు. ఒక్క పెద్ద కుటుంబం నుంచి ఒక మహిళా ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తే ఇంత నీచంగా ప్రవర్తించడం పట్ల జిల్లా ప్రజలు మొత్తం చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్