రొట్టెల పండగకు 5 వేల మంది సిబ్బంది

66చూసినవారు
రొట్టెల పండగకు 5 వేల మంది సిబ్బంది
నెల్లూరులో గురువారం నుంచి జరగబోయే రొట్టెల పండుగలో 5వేల మంది సిబ్బందిని పారిశుద్ధ్య ఏర్పాట్ల కోసం ఏర్పాట్లు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరులో మంగళవారం మాట్లాడుతూ 12 తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు స్వచ్ఛమైన నీరు అందిస్తామని ఆయన అన్నారు. ఘాట్ ల వద్ద నిరంతరం శుభ్రంగా ఉండేందుకు అగ్నిమాపక శాఖ 10 పంపుల ద్వారా పంపింగ్ చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్