కృష్ణయ్యను సన్మానించిన బీదా రవిచంద్ర

53చూసినవారు
అంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యని విజయవాడలోని ప్రభుత్వ అతిథిగృహంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు.

సంబంధిత పోస్ట్