ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ: గిరిధర్ రెడ్డి

66చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం చిన్న కెఎన్ ఆర్ పాఠశాల సన్ సైడ్ స్లాబ్ కూలి 9వ తరగతి విద్యార్థి కొత్తపాలెం గురు మహేంద్ర మృతి చెందడంతో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని ప్రత్యక్షంగా పరిశీలించారు. మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్