బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం జగన్

82చూసినవారు
బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం జగన్
బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరం 15 వ డివిజన్లో నగర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ తో కలిసి ఆయన పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్