హంస వాహనంలో ఊరేగిన వేణుగోపాలుడు

57చూసినవారు
నెల్లూరు నగరంలోని మూలపేట శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు సాయంత్రం హంస వాహనసేవ కార్యక్రమం కమనీయంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో గిరి కృష్ణ తదితరులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్