ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి

60చూసినవారు
ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి
ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన ఉండాలని రాష్ట్ర భారత యువజన చైతన్య పార్టీ వ్యవస్థాపకులు రామచంద్రయ్య యాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మందిరంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి పాల్గొని పూజలు చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు వేల్పుల రామ్మోహన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్